శనివారం ప్రారంభమవనున్న హనుమత్ రక్షాయాగం [పదవ ఆవృతి ]
>> Friday, November 17, 2017
హనుమత్ రక్షాయాగం పదవ ఆవృతి కార్తీక అమావాస్య శనివారం ప్రారంభం కానున్నది.
భగవద్బంధువులకు
నమస్కారం . పరమాత్మ అనుగ్రహంతో హనుమత్ రక్షాయాగం తొమ్మిది ఆవృతులు నిర్విఘ్నంగా జరుపుకున్నాము. ఐ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఐ యాగసమయాన్ని తమ సాధనగా కొనసాగించి సద్యోఫలితాలను పొంది హనుమద్దేవుల అనుగ్రహ శక్తిని,తమభక్తిని ఎంతోమంది ఉదాహరణలుగా చూపారు.
ఇక ఇప్పుడు భూమిపై అత్యంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. . మానవుల సామూహిక చెడు కర్మ లు సామూహికంగా అనుభవించేలా భూమిపై విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి . వందలమంది శాస్త్రవేత్తలు భూమి ప్రమాదకర స్థితిలో ఉన్నదని ఓప్రకటన చేయటం రెండురోజులక్రితం జరిగినది .
ఇక వ్యక్తిగతంగా గ్రహస్థితులు ముఖ్యంగా కర్మఫలదాత శనీశ్చరులవారి ప్రభావం తీవ్రంగా ఉంటున్నది .
యజ్ఞము వ్యక్తిగతముగాను సామూహికముగాను ఫలితాలనిస్తుంది. హనుమత్ రక్షాయాగంలో పాల్గొనే సాధకులందరి జీవితాలలోని చెడుకర్మలు తొలగి సకలశుభాలు కలగాలని ,సామూహికంగా లోక హితము చేకూరాలని సంకల్పంతో పదవ ఆవృతిని ప్రారంభించటం జరుగుతున్నది
ఇక కార్తీక అమావాస్య శనివారం [18-11-2017] ముహూర్తంగా నిర్ణయించటం కూడా భగవంతుని ప్రేరణయే . విశేషమయిన ఫలితాలు చేకూరనున్నాయి సాధకులకు . పూర్ణాహుతి మాఘశుధ్ధ దశమి [ 27-01-2018] న నిర్వహించబడుతుంది. నిత్యమూ హనుమాన్ చాలీసా పారాయణము. ,శ్రీరామ నామ లేఖనము ,హనుమత్ ప్రదక్షిణలు సాధనా క్రియలుగా చేకొని మిమి అభీష్టములు నెరవేర్చుకొనెదరుగాక . హనుమత్ప్రభువుల అనుగ్రహం మీపై సదా వర్షించుగాక.
జైశ్రీరామ్
[సమయం లేనందున వివరాలు అన్ని వ్రాయలేకపోతున్నాను. రేపు అన్ని వివరాలు వ్రాస్తాను ]
durgeswara@gmail.com
9948235641
భగవద్బంధువులకు
నమస్కారం . పరమాత్మ అనుగ్రహంతో హనుమత్ రక్షాయాగం తొమ్మిది ఆవృతులు నిర్విఘ్నంగా జరుపుకున్నాము. ఐ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఐ యాగసమయాన్ని తమ సాధనగా కొనసాగించి సద్యోఫలితాలను పొంది హనుమద్దేవుల అనుగ్రహ శక్తిని,తమభక్తిని ఎంతోమంది ఉదాహరణలుగా చూపారు.
ఇక ఇప్పుడు భూమిపై అత్యంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. . మానవుల సామూహిక చెడు కర్మ లు సామూహికంగా అనుభవించేలా భూమిపై విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి . వందలమంది శాస్త్రవేత్తలు భూమి ప్రమాదకర స్థితిలో ఉన్నదని ఓప్రకటన చేయటం రెండురోజులక్రితం జరిగినది .
ఇక వ్యక్తిగతంగా గ్రహస్థితులు ముఖ్యంగా కర్మఫలదాత శనీశ్చరులవారి ప్రభావం తీవ్రంగా ఉంటున్నది .
యజ్ఞము వ్యక్తిగతముగాను సామూహికముగాను ఫలితాలనిస్తుంది. హనుమత్ రక్షాయాగంలో పాల్గొనే సాధకులందరి జీవితాలలోని చెడుకర్మలు తొలగి సకలశుభాలు కలగాలని ,సామూహికంగా లోక హితము చేకూరాలని సంకల్పంతో పదవ ఆవృతిని ప్రారంభించటం జరుగుతున్నది
ఇక కార్తీక అమావాస్య శనివారం [18-11-2017] ముహూర్తంగా నిర్ణయించటం కూడా భగవంతుని ప్రేరణయే . విశేషమయిన ఫలితాలు చేకూరనున్నాయి సాధకులకు . పూర్ణాహుతి మాఘశుధ్ధ దశమి [ 27-01-2018] న నిర్వహించబడుతుంది. నిత్యమూ హనుమాన్ చాలీసా పారాయణము. ,శ్రీరామ నామ లేఖనము ,హనుమత్ ప్రదక్షిణలు సాధనా క్రియలుగా చేకొని మిమి అభీష్టములు నెరవేర్చుకొనెదరుగాక . హనుమత్ప్రభువుల అనుగ్రహం మీపై సదా వర్షించుగాక.
జైశ్రీరామ్
[సమయం లేనందున వివరాలు అన్ని వ్రాయలేకపోతున్నాను. రేపు అన్ని వివరాలు వ్రాస్తాను ]
durgeswara@gmail.com
9948235641
0 వ్యాఖ్యలు:
Post a Comment